అమ్మకు అందని పోషణ..!
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న శిశువులకు జన్మనిచ్చి బలమైన భావి భారతాన్ని నిర్మించాల్సిన అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు గర్భిణులకు, బాలింతలకు అందించాల్సిన సంపూర్ణ పోషణ సరిగా అందకనో, పౌష్టికాహారంపై వారు దృష్టి పెట్టకనో జిల్లా వ్యాప్తంగా
రక్తహీనతతో తల్లడిల్లుతున్న తల్లులు
పాలకొల్లు, న్యూస్టుడే
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న శిశువులకు జన్మనిచ్చి బలమైన భావి భారతాన్ని నిర్మించాల్సిన అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు గర్భిణులకు, బాలింతలకు అందించాల్సిన సంపూర్ణ పోషణ సరిగా అందకనో, పౌష్టికాహారంపై వారు దృష్టి పెట్టకనో జిల్లా వ్యాప్తంగా 67 శాతం పైబడి అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. వివిధ ఆరోగ్య సర్వేల ద్వారా దీనిని గుర్తించిన అధికారులు జులై 1నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారానే గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణను మళ్లీ అందించాలని నిర్ణయించారు.
పర్యవేక్షణతోనే గట్టెక్కేది
గ్రామీణ ప్రాంతాల్లోనూ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటిల్లిపాది భోజనం చేసిన తర్వాతనే మహిళలు చేయడం ఆనవాయితీ. దీనిలో గర్భిణులు, బాలింతలు కూడా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ అందిస్తున్నా ఇళ్లలోనే తినడానికి అలవాటు పడిన గర్భిణులు, బాలింతలు అంతగా ఆసక్తి చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించడం, ప్రతి బుధవారం వైద్యఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంది. ఈ పరిస్థితిపై ఐసీడీఎస్ పీడీ బి.సుజాతరాణిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా సంపూర్ణ పోషణ అంగన్వాడీల ద్వారా వచ్చేనెల 1 నుంచి అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఇదిగో లెక్క
వాస్తవానికి గర్భిణులకు బాలింతలకు రక్తంలో హిమోగ్లోబిన్ 11 శాతానికి పైబడి ఉండాలి. జిల్లాలో అమ్మలు కాబోయేవారు, ఇప్పటికే ఐనవారికి కేవలం 32.29 శాతం మందికి మాత్రమే ఇలా ఉంది. 11 నుంచి 9శాతం మాత్రమే ఉన్నవారు అత్యధికంగా 63.31శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. 9 నుంచి 7 శాతం మాత్రమే ఉన్నవారు 4.40 శాతం మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని