logo

వైభవంగా శ్రీనివాస కల్యాణం

శ్రావణ మాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కల్యాణం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమారాచార్యులు

Published : 12 Aug 2022 02:46 IST

ఉత్సవ మూర్తులకు హారతి

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: శ్రావణ మాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కల్యాణం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించనున్నట్లు ఈవో రాంబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని