ఎన్నో జ్ఞాపకాలు ఉద్యమ ఘట్టాలు
తణుకు ప్రాంతం స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. నాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అనేక మంది సమరయోధుల జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. జాతీయ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన....
స్వాతంత్య్ర సమరంలో తణుకు కీలకపాత్ర
తణుకు, న్యూస్టుడే
తణుకులో దండి మార్చ్ విగ్రహాలు
తణుకు ప్రాంతం స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. నాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అనేక మంది సమరయోధుల జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. జాతీయ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన ప్రధాన ఘట్టాల్లో తణుకు ప్రముఖంగా నిలిచింది. పలు సందర్భాల్లో జాతిపిత మహాత్మాగాంధీ తణుకు పట్టణంలో పర్యటించారు. వందేమాతర ఉద్యమంలో బ్రిటిష్ అధికారులు విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. ఈ సందర్భంలో క్షమాపణ చెప్పడానికి తిరస్కరించి బహిష్కృతులైన వారిలో పట్టణానికి చెందిన నోరి మాధవరావు, జనమంచి సత్యనారాయణ, జీడిగుంట మాధవరావులతో పాటు మండపాక గ్రామానికి చెందిన గాడేపల్లి సీతారామయ్య, ఈమని సుబ్బయ్యలు ఉన్నారు. 1929లో విదేశీ వస్తు బహిష్కరణ నినాదంతో స్వదేశీ వస్తు తయారీతో చేపట్టిన ఖద్దరు ధరించాలని చేపట్టిన ఖాదీ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 27న తణుకులో గాంధీజీ పర్యటించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించారు. ముదిగంటి జగన్నశాస్త్రి, మంగిపూడి పురుషోత్తమశర్మ, యర్రమిల్లి రామనాథం, కొవ్వలి గోపాలరావు, శనివారపు సుబ్బారావు, బందా సియన్న తదితరులు పాల్గొన్నారు. 1933 సంవత్సరంలో తిరిగి హరిజన యాత్రలో భాగంగా డిసెంబరు 28న రాత్రి 11 గంటలకు తణుకు చేరుకొన్నారు. ఆ రోజు రాత్రి యర్రమిల్లి రామనాథం నివాసంలో బస చేశారు. మరుసటి రోజు నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్, హరిజన కార్యకర్తలు పాల్గొన్నారు.
త్యాగాలకు పుట్టినిల్లు..
స్వాతంత్య్రోదమ చరిత్రలో కొవ్వలి గోపాలరావు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. 1921 లో సహాయ నిరాకరణ ఉద్యమం తణుకు తాలుకాకు విస్తరించింది. ఈ ఉద్యమంలో గోపాలరావు సింహ గర్జన చేయడంతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని భరించలేక ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దీంతో మొట్టమొదటి సారిగా ఆయన జైలుకు వెళ్లిన వ్యక్తిగా నిలిచారు. అనంతరం 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా వంక సత్యనారాయణ, భూపతిరాజు సుబ్బరాజులు అరెస్టయి సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. 1944 లో కోడూరి రామరాయవర్మ రెండేళ్లు పాటు జైలు శిక్ష అనుభవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!