మా ఇబ్బందులు పట్టవా?
ఆరోగ్య భత్యం బకాయిలు చెల్లించాలని మున్సిపల్ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగ కార్మికులు,
పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం : ఒప్పంద కార్మికులు
నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ఆరోగ్య భత్యం బకాయిలు చెల్లించాలని మున్సిపల్ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగ కార్మికులు, స్కూల్ స్వీపర్లు, విలీనమైన ఏడు పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలో 1200 మంది సేవలందిస్తున్నారు. నాయకులు సోమయ్య, జగన్నాథరావు, సాయిబాబు, గోపీ, విజయలక్ష్మి, సత్యనారాయణ, లావేటి కృష్ణారావు, నాగమణి పాల్గొన్నారు.
22 నుంచి నిరవధిక ఆందోళన.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఈ నెల 22 నుంచి పనులు నిలిపివేస్తాం. జీతాల బకాయిలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పీఆర్సీ ఎరియర్స్ రూ.64 లక్షలు రావాల్సి ఉంది. 7 నెలలుగా హెల్త్ అలవెన్సు బకాయి రావాల్సి ఉంది.
- బి.సోమయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
పరికరాలు ఇవ్వడం లేదు.. పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేందుకు సరైన పరికరాలు ఇవ్వడం లేదు. గంపలు, చీపుర్లు, పారలు, తోపుడు బండ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. సబ్బులు, చెప్పులు, కొబ్బరినూనె కూడా సకాలంలో అందడం లేదు. సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం.
- టి.సత్యవతి, కార్మికురాలు
అనారోగ్యానికి గురవుతున్నాం.. భూగర్భ డ్రెయినేజీ పారిశుద్ధ్య పనులు చేయడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. హెల్త్ అలవెన్సులు ఇవ్వకపోవడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులులేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
-ఎ.జాన్ బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM