logo

పదివేల గాజులతో అంబికాదేవికి అలంకరణ

సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో అమ్మవారిని పదివేల గాజులతో అలంకరించారు. భక్తులు సామూహిక మంగళగౌరీ వ్రతాలు ఆచరించారు.

Published : 17 Aug 2022 06:05 IST

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో అమ్మవారిని పదివేల గాజులతో అలంకరించారు. భక్తులు సామూహిక మంగళగౌరీ వ్రతాలు ఆచరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని