సమాజ పరిరక్షణకు కళలు దోహదం
సమాజ పరిరక్షణకు కళలు, సంస్కృతీసంప్రదాయాలు దోహదపడతాయని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కేవీఎస్ ట్రస్టు, హిందూ యువజన సంఘం సంయుక్తంగా ఇక్కడి వైఎంహెచ్ హాల్లో సోమవారం
కళాకారులతో లక్ష్మీప్రసాద్, బుద్ధ ప్రసాద్, సాబ్జీ తదితరులు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: సమాజ పరిరక్షణకు కళలు, సంస్కృతీసంప్రదాయాలు దోహదపడతాయని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కేవీఎస్ ట్రస్టు, హిందూ యువజన సంఘం సంయుక్తంగా ఇక్కడి వైఎంహెచ్ హాల్లో సోమవారం నిర్వహించిన కె.వి.సత్యనారాయణ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ప్రొఫెసర్ భాగవతుల సేతురామ్, మద్దాలి ఉషాగాయత్రి, నాట్యాచారిణి ఎ.పార్వతీరామచంద్రన్, కళాకారుడు రఘుపాత్రుని శ్రీకాంత్లను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల కూచిపూడి, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, వైయంహెచ్ఏ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, కార్యదర్శి మజ్జి కాంతారావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్