logo

రూ.2 కోట్లతో అమ్మవారికి అలంకరణ

నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పుగూడెం రామాలయం వద్ద అమ్మవారికి మంగళవారం రూ.2 కోట్ల విలువైన నగదుతో ధనలక్ష్మిగా అలంకరించారు.

Published : 05 Oct 2022 06:00 IST

నిడమర్రు, న్యూస్‌టుడే: నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పుగూడెం రామాలయం వద్ద అమ్మవారికి మంగళవారం రూ.2 కోట్ల విలువైన నగదుతో ధనలక్ష్మిగా అలంకరించారు. అలంకరణకు అన్నీ రూ.500 నోట్లు వినియోగించారు.60 కాసుల బంగారు వస్తువులను ఉపయోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని