ఏలూరు వచ్చిన హైకోర్టు జడ్జి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఏలూరు చేరుకున్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్ తదితరులతో మాట్లాడుతున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
ఏలూరు అర్బన్, గ్రామీణ, న్యూస్టుడే: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఏలూరు చేరుకున్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. నగరంలోని ఒక హోటల్లో బసచేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణారెడ్డి తదితరులతో హైకోర్టు న్యాయమూర్తి సమావేశమయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్