మిద్దెతోటల పెంపకంపై శిక్షణ
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కేవీకేలో సోమవారం మిద్దెతోటల పెంపకంపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు.
మెలకువలు నేర్చుకుంటున్న మహిళా రైతులు
తాడేపల్లిగూడెం, న్యూస్టుడే: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కేవీకేలో సోమవారం మిద్దెతోటల పెంపకంపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు కరుణశ్రీ, వావిలపల్లి దీప్తి పట్టణ ప్రాంతాల్లో కుండీల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలపై అవగాహన కల్పించారు. అనంతరం విత్తనాల ప్యాకెట్లు, జీవ ఎరువులు, జిగురు అట్టలు, కుండీలు, వేపనూనె పంపిణీ చేశారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agniveer recruitment: ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్మెంట్లో కీలక మార్పు
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు