జిల్లా రోడ్లపై ఉయ్యాల.. జంపాల!
జిల్లాలో రోడ్ల దుస్థితిపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొయ్యలగూడెంలో జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలో తొలిరోజు బుధవారం కలపర్రు నుంచి చింతలపూడి, అక్కడి నుంచి జీలుగుమిల్లికి ప్రయాణించేసరికి ఒళ్లు హూనమైందన్నారు.
కొయ్యలగూడెం రోడ్షోకు హాజరైన జనం
పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: జిల్లాలో రోడ్ల దుస్థితిపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొయ్యలగూడెంలో జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలో తొలిరోజు బుధవారం కలపర్రు నుంచి చింతలపూడి, అక్కడి నుంచి జీలుగుమిల్లికి ప్రయాణించేసరికి ఒళ్లు హూనమైందన్నారు. నడుం నొప్పితో రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదని తెలిపారు. మక్కినవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు రోడ్డుపై ఉయ్యాలా.. జంపాలా అన్నట్టు ఊగాల్సి వచ్చిందన్నారు. ఒక్కరోజు ప్రయాణానికే నా పరిస్థితి ఇలా ఉంటే రోజూ తిరిగే మీ పరిస్థితి ఏమిటని ప్రజలను ప్రశ్నించారు. రహదారుల దుస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి