ప్రతిభ బోలెడు.. ప్రోత్సాహం మూరెడు
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ (శాప్) నైపుణ్య భాగస్వామ్యంతో పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో బాలికలకు క్రీడా పాఠశాలను ప్రారంభించారు.
పోలసానిపల్లి క్రీడా పాఠశాల దుస్థితి
కనీస సదుపాయాలు లేని మైదానం
భీమడోలు, న్యూస్టుడే: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ (శాప్) నైపుణ్య భాగస్వామ్యంతో పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో బాలికలకు క్రీడా పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లోని క్రీడా ప్రతిభ కలిగిన గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఆరంభం బాగానే ఉన్నా వసతులు కల్పించడంలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.
వసతులు కరవు.. క్రీడా పాఠశాలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 34 మంది బాలికలున్నారు. ప్రస్తుతం ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. పూర్తి స్థాయిలో శిక్షకులు లేకపోవడంతో ఇతర అంశాల్లో నైపుణ్యాలు సాధించలేకపోతున్నారు. సువిశాల మైదానం ఉన్నా కనీస వసతులు, సాధన చేసేందుకు ఉపకరణాలు లేవు. పరుగు పందెంలో పాల్గొనే వారికి బూట్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పౌష్టికాహారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నైపుణ్యానికి కొదవ లేదు.. పాఠశాలలో ప్రతిభ కలిగిన క్రీడాకారిణులకు కొదవలేదు. వసతులు లేకున్నా శిక్షకురాలు కృష్ణకుమారి పర్యవేక్షణలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జూన్లో జాతీయ స్థాయిలో గువాహటిలో జరిగిన సౌత్జోన్ పోటీల్లో జె.మోహిని డిస్క్/షాట్ విభాగంలో బంగారు పతకం సాధించింది. కంబైన్డ్ ఈవెంట్స్ (హెక్సాథ్లాన్) పోటీల్లో దేశస్థాయిలో 16వ స్థానం పొందింది. కె.పూజ రేస్ వాకింగ్(3 కిలోమీటర్లు)లో 20వ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన వారూ ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై ఏలూరు జిల్లా గురుకుల పాఠశాలల సమన్వయకర్త పి.వాసవి మాట్లాడుతూ వసతులు, క్రీడాకారులకు అదనపు పౌష్టికాహారం అందించే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో