ట్రాక్టర్ బోల్తా.. చోదకుడు దుర్మరణం
పెదపాడు మండలం కొత్తూరులో ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై బి.నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.
ప్రమాదానికి గురైన వాహనం
పెదపాడు, న్యూస్టుడే: పెదపాడు మండలం కొత్తూరులో ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై బి.నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుట్టాయగూడేనికి చెందిన రెడ్డి శ్రీను (51) పెదపాడు మండలం కొత్తూరులోని ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. పచ్చి ఇటుకలు తయారు చేయడానికి గురువారం దమ్ము చక్రాల ట్రాక్టర్తో మట్టిని తొక్కుతున్నాడు. అది తిరగబడి మీదపడటంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇటుక బట్టీ యజమాని ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిక్కులేని ప్రాజెక్టులు
[ 27-03-2024]
గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఏటా ప్రతిపాదనలే తప్ప బాగు చేసే చర్యలు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
మేమున్నామని.. నిజం గెలవాలని..
[ 27-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆక్రమ అరెస్టుతో ఆగిన గుండెల వెనుక ఉన్న కన్నీళ్లు తుడిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కదిలివచ్చారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు మంగళవారం ఏలూరు జిల్లాలో ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు. -
వేతనాలు అందక.. కష్టాలు తీరక
[ 27-03-2024]
వైకాపా ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా జీతాల చెల్లింపు విధానంలో ప్రభుత్వ తీరు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. -
ఆటో బోల్తా.. ఇద్దరి మృతి
[ 27-03-2024]
పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళుతున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆరోగ్య కేంద్రాలకు.. విద్యుత్తు కోత!
[ 27-03-2024]
పేదలకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో మూడు నెలల కిందటే విద్యుత్తు సంస్థ అధికారులు ఫ్యూజ్లు పీకేశారు. -
విజిలేస్తున్నారు
[ 27-03-2024]
జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ పార్టీల వారు అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బ్యానర్లు కట్టినా, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకున్నా, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నా, రాజకీయ విందులు ఏర్పాటు చేసినా..సామాజిక బాధ్యతగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. -
మీ ఓటు పదిలమేనా?
[ 27-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓట్ల పండగలో పాల్గొనేందుకు మీ ఓటు పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నారా? వెంటనే తనిఖీ చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ప్రభుత్వం వచ్చే నెల 15 వరకూ నమోదు గడువు ఇచ్చింది. -
పరిశోధనలో ముందంజ
[ 27-03-2024]
మనిషి నిప్పును కనుగొన్న నాటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలు ఎంతగానో మార్పు చెందాయి. విస్తృత స్థాయిలో పరిశోధనలు వాటి ద్వారా పుట్టుకొచ్చే ఆవిష్కరణలే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. -
ప్రారంభం సరే.. గుక్కెడు నీరేది!
[ 27-03-2024]
హడావుడి పనులు.. ఆర్భాటపు ప్రచారాలు వల్ల రూ.లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. -
అర్చకులపై దాడి దారుణం
[ 27-03-2024]
కాకినాడ నగరంలోని శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడటం దారుణమని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రామ్ప్రసాద్ అన్నారు. -
సౌకర్యాలని మోత.. చూస్తే మూత
[ 27-03-2024]
‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు, వసతి గృహాలకు అన్ని సౌకర్యాలు కల్పించి తీర్చిదిద్దుతామని వైకాపా ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా..క్షేత్రస్థాయిలో అవేమీ కానరావడం లేదు. -
ఎన్నికల వేళ భూసంతర్పణకు యత్నం!
[ 27-03-2024]
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆగిరిపల్లి మండల రెవెన్యూ అధికారులు అస్మదీయులకు భూ సంతర్పణకు తెరలేపడం వివాదాలకు తావిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి..సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!