అజాత శత్రువుకు అంతిమ వీడ్కోలు
రాజకీయాల్లో అజాత శత్రువు, మితభాషి, విలువలకు కట్టుబడిన పెద్దాయనగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు గురువారం ఉప్పులూరు గ్రామానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు.
నారాయణస్వామికి ఘన నివాళులు
యర్రా పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచుతున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
ఉండి, న్యూస్టుడే: రాజకీయాల్లో అజాత శత్రువు, మితభాషి, విలువలకు కట్టుబడిన పెద్దాయనగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు గురువారం ఉప్పులూరు గ్రామానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఘనంగా నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికారు. పంచాయతీ సర్పంచి నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించి ఆ పదవులకు వన్నె తెచ్చిన నారాయణస్వామి బుధవారం సాయంత్రం కన్ను మూసిన విషయం తెలిసిందే. ఉప్పులూరులోని ఆయన స్వస్థలానికి పార్థివ దేహాన్ని తరలించారనే సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, వైకాపా, జనసేన, సీపీఎం, సీపీఐ, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు.
పూలమాల వేస్తున్న పుల్లారావు, తెదేపా నాయకులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?