అతివలకు ప్రత్యేకం
ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకత చాటుతోంది నిడమర్రు మండలంలోని అడవికొలను గ్రామం.
ఆకట్టుకుంటున్న ‘అడవికొలను’ ఆచారం
వస్తువులు కొనుగోలు చేస్తున్న మహిళలు
నిడమర్రు, న్యూస్టుడే: ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకత చాటుతోంది నిడమర్రు మండలంలోని అడవికొలను గ్రామం. ఏటా ఒకరోజు వారికి కేటాయిస్తూ.. విభిన్న సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. శ్రీరామనవమి మరుసటి రోజు గ్రామంలో జరిగే ఉత్సవానికి మహిళలకు మాత్రమే అనుమతి ఇస్తుండటం పూర్వకాలం నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామంలో నిర్వహించిన వేడుక అతివలకు ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఇంట్లో సామగ్రితో పాటు వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. రాత్రి 7 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ దుకాణాలు నిర్వహించారు. వీటి వైపు పురుషులు వెళ్లకుండా కాపలా ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!