logo

సాగునీటి విడుదల మరింత పెంపు

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం ఆశాజనకంగా ఉండటంతో మూడు డెల్టాలకు సాగునీటి విడుదలను మరింత పెంచి శనివారం 12,900 క్యూసెక్కులు వదిలారు. నిన్న మొన్నటి వరకు సాగునీటి విడుదలకు

Published : 23 Jan 2022 03:53 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం ఆశాజనకంగా ఉండటంతో మూడు డెల్టాలకు సాగునీటి విడుదలను మరింత పెంచి శనివారం 12,900 క్యూసెక్కులు వదిలారు. నిన్న మొన్నటి వరకు సాగునీటి విడుదలకు గోదావరిలో నీరులేక విడుదల చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 13.57 మీటర్లకు చేరడంతో నీరు పుష్కలంగా ఉంది. దీంతో పశ్చిమడెల్టాకు సాగునీటి విడుదలను గణనీయంగా పెంచి అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని