సంపన్న వర్గాల అనుకూల బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్న వర్గాల కోసమే కేటాయించబడిందని, ఇది సామాన్యులను నిరాశకు గురిచేసిన బడ్జెట్ అని సీపీఎం, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు.
వేర్వేరు ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం ఆందోళన
నీరుగట్టువారిపల్లెలో రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు
మదనపల్లె పట్టణం, మదనపల్లె గ్రామీణ, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్న వర్గాల కోసమే కేటాయించబడిందని, ఇది సామాన్యులను నిరాశకు గురిచేసిన బడ్జెట్ అని సీపీఎం, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు. గురువారం నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్యార్డు ఎదురుగా సీపీఎం రాస్తారోకో, సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్పల ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆందోళన కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ సామాన్యులకు ఉపయోగం లేకుండా, మూల ధన వ్యయం కూడా సందపన్నులకు లబ్ధి చేకూరే విధంగా ఉందని, ప్రజా, కార్మిక, శ్రామిక వ్యతిరేక బడ్జెట్గా ఆరోపించారు. రూ.42 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో సామాన్యులకు అందించే పథకాలకు కోత విధించారని, రైతులకు సంబంధించి రాయితీల్లో, ఉపాధి హామీ పథకంలో, ఆహార ధాన్యాల్లో, డీజల్, గ్యాస్, పీఎం పోషక పథకాల్లో కోతలు పెట్టారన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాగాని, విభజన హామీలుగాని పారిశ్రామిక కారిడార్, యూనివర్సిటీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు నిధులు ఊసేలేదని, దీంతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ ఇచ్చారని విమర్శించారు. రాస్తారోకో కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, నాయకులు నాగరాజు, సురేంద్ర, వెంకటేష్, రమణ, కందస్వామి ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి, రెడ్డెప్ప, రవి, తిరుమల, నవీన్, శోభ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?