జిల్లా పర్యటనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి గురువారం రాత్రి కడప నగరానికి చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్ విజయరామరాజు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి గురువారం రాత్రి కడప నగరానికి చేరుకున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరగా రేణిగుంట విమానాశ్రయంలో కడప కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడప నగరానికి చేరుకుని ప్రభుత్వ అతిథిగృహంలో బసచేశారు. శుక్రవారం ఉదయం సింహాద్రిపురం మండలం భానుకోట చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ముద్దనూరు మండలంలోని ఉన్నతపాఠశాలను పరిశీలిస్తారని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక