logo

నిర్మించి ఏడాది... శుద్ధినీటి జాడేది ?

పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు.

Published : 23 Mar 2023 04:49 IST

పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. 2020-21లో పాడా నిధులు రూ.3.54 లక్షలు వ్యయం చేశారు. పనులు పూర్తయి ఏడాది అవుతున్నా ప్రారంభించలేదు. అమర్చిన యంత్రాలు పాడవుతున్నాయి.  ప్లాంట్ను వినియోగంలోకి తీసుకొస్తే 2,500 మందికి సురక్షిత నీరు లభిస్తుంది. ఈ విషయమై పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

న్యూస్‌టుడే, పులివెందుల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని