శ్రీవారి సేవలో ముస్లిం మైనార్టీలు
తిరుమల తొలి గడప దేవుని కడపలో ముస్లిం మైనార్టీలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ముస్లిం మహిళలు ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారు.
దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేస్తున్న ముస్లిం మహిళలు
మారుతీనగర్ (కడప), న్యూస్టుడే : తిరుమల తొలి గడప దేవుని కడపలో ముస్లిం మైనార్టీలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ముస్లిం మహిళలు ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆడబిడ్డ సారెను అందించారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు అని, తాతల కాలం నుంచి ఉగాది రోజున స్వామి, అమ్మవారికి పూజలు చేస్తామని, ఆడపడుచు లాంచనంగా బియ్యం, కందిపప్పు, బెల్లం, సారె ఇచ్చి మొదటి పూజలు చేస్తామన్నారు. అనంతరం అర్చకులు ఆలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్.. షెడ్యూల్, ప్రైజ్మనీ...?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
WTC Final 2023: అజింక్య రహానే.. ఆ బాధ్యత నీదే: రాహుల్ ద్రవిడ్
-
General News
Kakinada SEZ: కాకినాడ సెజ్లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం
-
Movies News
Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్