గిన్నీస్బుక్లోకి ఎక్కేందుకు విద్యార్థి యత్నం
స్థానిక దిల్లీ పబ్లిక్ స్కూల్లో అయిదో తరగతి చదువుతున్న నిరంతక్కృష్ణ గిన్నీస్బుక్లో నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాఠశాల ఛైర్మన్ జయచంద్రారెడ్డి శనివారం తెలిపారు.
చాపాడు : స్థానిక దిల్లీ పబ్లిక్ స్కూల్లో అయిదో తరగతి చదువుతున్న నిరంతక్కృష్ణ గిన్నీస్బుక్లో నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాఠశాల ఛైర్మన్ జయచంద్రారెడ్డి శనివారం తెలిపారు. ఇప్పటికే పలు అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్స్, స్టార్ కిడ్ అచీవర్, ఇండియన్ ప్రైమ్ ఐకాన్, విజన్-27 అవార్డులు సొంత చేసుకున్నాడన్నారు. గిన్నీస్ బుక్లోకి ఎక్కేందుకు సోమవారం మధ్యాహ్నం తమ పాఠశాలలో నిరంతక్ కృష్ణ ప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kadapa: ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు!
-
Education News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్టికెట్లు విడుదల
-
India News
Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
-
Movies News
keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..