మహబూబ్బాషాకు శస్త్రచికిత్స
వైయస్ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్బాషా అలియాస్ మస్తాన్బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది.
అయిదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే: వైయస్ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్బాషా అలియాస్ మస్తాన్బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు భరత్కుమార్రెడ్డి శస్త్రచికిత్స చేసి అయిదు రాజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అతడి తొడ భాగంలో బుల్లెట్ పెల్లెట్స్ గుర్తించి తొలగించారు. మోచేయి పైభాగం, కింది భాగంలో దెబ్బతిన్న ఎముకలు సరిచేశారు. తొడ భాగంలో ఓ పెద్ద పెల్లెట్, చిన్న పెల్లెట్తో పాటు గన్పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ రెండు తొడ భాగంలోని సయాటిక్ నరం వెనుక భాగంలో ఉండటంతో వాటిని తీయడానికి సాహసించక వదిలిపెట్టారు. అవి అక్కడ ఉండి పోయినా ప్రమాదం లేదని, నరం వెనుక ఆనుకుని ఉన్నదాన్ని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తూ నరం దెబ్బతింటే కొన్ని సమస్యలొచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యుడు తెలిపారు. దీంతో గన్పౌడర్ను మాత్రమే తొలగించి కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మరోవైపున అతడి ఆరోగ్యంపై పులివెందులలోని రాజకీయ నాయకులు, అక్కడి పోలీసు అధికారులు వాకబు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందులలోనూ పరదాల వీరుడే
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి