భరత్కుమార్ యాదవ్కు 14 రోజుల రిమాండు
పులివెందుల పట్టణంలో ఈ నెల 28న భరత్కుమార్ యాదవ్ తుపాకీతో జరిపిన కాల్పుల్లో దిలీఫ్ మృతి చెందగా, మహబూబ్బాషా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
పులివెందుల, న్యూస్టుడే : పులివెందుల పట్టణంలో ఈ నెల 28న భరత్కుమార్ యాదవ్ తుపాకీతో జరిపిన కాల్పుల్లో దిలీఫ్ మృతి చెందగా, మహబూబ్బాషా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దిలీఫ్ భార్య భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు భరత్కుమార్ యాదవ్ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో గురువారం హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు భరత్కుమార్ యాదవ్కు ఏప్రిల్ 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్ఫ్రెండ్పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం