శేషవాహనంపై పట్టాభిరాముడు
వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు...
వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు అధిరోహించి తన తేజస్సుతో వాల్మీకి క్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తలకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు అనంతరం ఉదయం 9 గంటలకు సర్వభూపాల వాహనంపై సీతారాములు అధిరోహించి మాడవీధుల్లో ఊరేగారు. తదుపరి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
న్యూస్టుడే, వాల్మీకిపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం