ట్రిపుల్ఐటీ విద్యార్థి మృతదేహం తల్లిదండ్రులకు అప్పగింత
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో బలవన్మరణానికి పాల్పడిన సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి నేర్జాంపల్లె గంగారం మృతదేహాన్ని బుధవారం వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు.
విద్యార్థి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి
వేంపల్లె, న్యూస్టుడే: ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో బలవన్మరణానికి పాల్పడిన సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి నేర్జాంపల్లె గంగారం మృతదేహాన్ని బుధవారం వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక వైద్యవిధాన పరిషత్తు అసుపత్రిలో సదరు విద్యార్థి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆర్కేవ్యాలీ సీఐ గోవిందరెడ్డి, వేముల ఎస్.ఐ. ధనుంజయుడు ఆధ్వర్యంలో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థి బలవన్మరణంతో వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దుచేశారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆత్మహత్యకి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్రెడ్డి అసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ట్రిపుల్ఐటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయనతో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గాలిహరిప్రసాద్, భాజపా మండలశాఖ అధ్యక్షుడు సునీల్ కుమార్, కిరణ్కుమార్, చరణ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!
[ 29-11-2023]
రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. -
క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు
[ 29-11-2023]
సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం తరపున సౌత్జోన్ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. -
పాలకుల పాపం... రైతులకు శాపం!
[ 29-11-2023]
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. -
పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!
[ 29-11-2023]
అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. -
రక్తదాత... సేవా ప్రదాత
[ 29-11-2023]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, తన స్నేహితులతో చేయిస్తూ కమలాపురానికి చెందిన జూటూరు విజయ్కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
[ 29-11-2023]
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’
[ 29-11-2023]
వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్కుమార్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం
[ 29-11-2023]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. -
దారంతా మురుగు మడుగు... వారంతా ముందుకే అడుగు
[ 29-11-2023]
మురుగు మడుగులా తయారైన రహదారి పక్కనుంచే నడుచుకుంటూ వెళుతున్న వీరు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. -
డంపింగ్యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!
[ 29-11-2023]
చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. -
నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు
[ 29-11-2023]
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. -
ఎన్నికలకు సమాయత్తం!
[ 29-11-2023]
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. -
ఆగండి... వెళ్లిపోవద్దు
[ 29-11-2023]
కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. -
భార్యను వేధించిన భర్త హతం
[ 29-11-2023]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. -
పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?
[ 29-11-2023]


తాజా వార్తలు (Latest News)
-
Osprey aircraft: జపాన్ సముద్రంలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
-
Rushikonda: రుషికొండ తవ్వకాలపై పిల్.. హైకోర్టులో విచారణ
-
BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు
-
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?
-
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్లకు అందుబాటులో ఉండదా..?