కలివికోడి ఆచూకీకి మరో ప్రాజెక్టు
దేశంలో కొన్ని అరుదైన పక్షులు, వన్యప్రాణులు అంతరించిపోయే దశకు చేరుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా కలివికోడితో పాటు మరో 20 రకాల అరుదైన జీవజాతుల స్థితిగతులను సేకరించేందుకు ‘వన్యప్రాణుల సమగ్ర అభివృద్ది ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టింది.
సిద్దవటం, న్యూస్టుడే : దేశంలో కొన్ని అరుదైన పక్షులు, వన్యప్రాణులు అంతరించిపోయే దశకు చేరుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా కలివికోడితో పాటు మరో 20 రకాల అరుదైన జీవజాతుల స్థితిగతులను సేకరించేందుకు ‘వన్యప్రాణుల సమగ్ర అభివృద్ది ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టింది. జిల్లాలో అరుదైన కలివికోడి ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే ఏడుగురితో కూడిన పరిశోధన బృందం సిద్దవటం రేంజికి చేరుకుంది.
గతంలో ప్రాజెక్టు : గతంలో కొన్ని దశాబ్దాలపాటు కలివికోడి కనిపించకుండా పోవడంతో దానిని అంతరించిపోయిన పక్షుల జాబితాలోకి చేర్చేందుకు అంతర్జాతీయ పరిశోధక సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా 1986లో సిద్దవటం రేంజిలోని కొండూరు బీటు అటవీ ప్రాంతంలో కనిపించడంతో ఆ జాతిని పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ, పక్షి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేపట్టారు. కొండూరులో 2015లో ప్రత్యేకంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2019లో కేంద్రప్రభుత్వం కలికికోడి పునర్జీవ ప్రాజెక్టును మంజూరు చేసి రూ.5.73 కోట్లు కేటాయించింది. 2019-20 నుంచి 2024-25 వరకు ప్రాజెక్టు కొనసాగించాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో అవాంతరాలు నెలకొన్నాయి. తర్వాత 2022-23 నుంచి 2026-27 వరకు అయిదేళ్ల పాటు కొనసాగేలా మరో షెడ్యూలు ప్రకటించారు. శాస్త్రవేత్త రాకపోవడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని భావించారు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కలివికోడి ఆచూకీకి మరో ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అరుదైన కలివికోడిని గుర్తించాలన్నదే లక్ష్యంగా గాలింపు చర్యలు చేపడతామని ప్రాజెక్టు అసోసియేట్ పవిత్ర తెలిపారు. సిద్దవటం రేంజిలో అరుదైన గాలింపు చర్యలకు పీసీసీఎఫ్ నుంచి అనుమతులు వచ్చాయని, సిద్దవటం రేంజి అటవీ క్షేత్రాధికారిణి బి.కళావతి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
[ 29-11-2023]
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!
[ 29-11-2023]
రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. -
క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు
[ 29-11-2023]
సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం తరపున సౌత్జోన్ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. -
పాలకుల పాపం... రైతులకు శాపం!
[ 29-11-2023]
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. -
పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!
[ 29-11-2023]
అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. -
రక్తదాత... సేవా ప్రదాత
[ 29-11-2023]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, తన స్నేహితులతో చేయిస్తూ కమలాపురానికి చెందిన జూటూరు విజయ్కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
[ 29-11-2023]
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’
[ 29-11-2023]
వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్కుమార్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం
[ 29-11-2023]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. -
దారంతా మురుగు మడుగు... వారంతా ముందుకే అడుగు
[ 29-11-2023]
మురుగు మడుగులా తయారైన రహదారి పక్కనుంచే నడుచుకుంటూ వెళుతున్న వీరు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. -
డంపింగ్యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!
[ 29-11-2023]
చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. -
నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు
[ 29-11-2023]
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. -
ఎన్నికలకు సమాయత్తం!
[ 29-11-2023]
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. -
ఆగండి... వెళ్లిపోవద్దు
[ 29-11-2023]
కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. -
భార్యను వేధించిన భర్త హతం
[ 29-11-2023]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. -
పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?
[ 29-11-2023]


తాజా వార్తలు (Latest News)
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
-
Bullet train: తొలి బుల్లెట్ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!
-
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్దీప్ హుడా.. వధువు ఎవరంటే?