ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దేవదాయశాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం జిల్లా అర్చక సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
మాట్లాడుతున్న దేవదాయశాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ
మారుతీనగర్, న్యూస్టుడే: ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దేవదాయశాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం జిల్లా అర్చక సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. ఆలయాల్లో ఎక్కువగా వివాహాలు జరుగుతాయని, నిబంధనల ప్రకారం వరుడు, వధువు ఆధార్, ఇతర రికార్డుల్లో వయస్సును పరిగణనలోకి తీసుకుని, అర్హత ఉంటే ఇద్దరి తల్లిదండ్రులు, బంధువుల ప్రమేయంతో వారి సమక్షంలోనే వివాహం జరిపించాలని తెలిపారు. ప్రేమ వివాహాలను చేయకూడదన్నారు. నిబంధనలను పాటించకుండా పెళ్లిళ్లు చేస్తే ఆలయ అధికారులు, సిబ్బంది, వివాహంలో పాల్గొన్న బంధువులు, అర్చకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రెండేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని వెల్లడించారు. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు విజయ్బట్టార్, సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kadapa: నెలలో 101 సార్లు ఫోన్.. వాహన షోరూంపై బాధితుడు ఫిర్యాదు
[ 01-12-2023]
క్రెడిట్ కార్డులు, సర్వీసింగ్, రీఛార్జి పేరిట తరచూ ఫోన్కాల్స్ వస్తుంటాయి.. ఆ నెంబర్లను బ్లాక్ చేసినా మార్చి చేస్తుంటారు.. -
డూప్లికేటుగాళ్లు!
[ 01-12-2023]
వైయస్ఆర్ జిల్లా బద్వేలు మండలం గుంతపల్లి గ్రామంలోని సర్వే నంబరు 961లో 1.19 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. దీనికి సమీపంలోనే జాతీయ రహదారి వెళుతుండడంతో భూముల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. -
జగన్ వచ్చారు... అవస్థలు తెచ్చారు
[ 01-12-2023]
సీఎం పర్యటనతో ఎక్కడికక్కడ ఆంక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్లినా ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. -
ఎలా తిరగాలి అనుకున్నారు?
[ 01-12-2023]
జిల్లాలో గురువారం నిర్వహించిన మూడుచక్రాల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దివ్యాంగులకు అవస్థలు తెచ్చిపెట్టింది. సైకిల్ టైర్లకు గాలిలేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. -
కళ్లు తెరవరా... కన్నీళ్లు తుడవరా?
[ 01-12-2023]
ప్రభుత్వంజిల్లాలోని కర్షకులను కరవు రక్కసి కాటేస్తోంది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా క్షామం మాట వినిపిస్తోంది. వర్షాభావంతో పంటలు బెట్టకు గురవుతున్నాయి. -
భూ ఆక్రమణల నివారణకు సాంకేతిక రక్షణ
[ 01-12-2023]
భూములకు విలువ పెరిగినప్పటి నుంచి ప్రతి గ్రామం, పట్టణంలో భూ ఆక్రమణలు, గొడవలు పెరిగిపోయాయి. ఒకరి భూమి మరొకరు ఆక్రమించుకోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. -
క్రైస్తవుల సంక్షేమానికి చర్యలేవి?
[ 01-12-2023]
క్రైస్తవులకు అందించే సంక్షేమ పథకాలు తొలగించి సీఎం జగన్ మోసగిస్తున్నారని తెదేపా క్రైస్తవ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ ఆరోపించారు. -
తప్పులతడక!
[ 01-12-2023]
జిల్లాలోని ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. భారీ సంఖ్యలోనే మృతులు, డబుల్ ఎంట్రీలు, వలసవెళ్లిపోయిన ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. -
కడప-బెంగళూరు రైల్వేలైన్ పూర్తిచేయండి
[ 01-12-2023]
కడప-బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణ పనులను పునఃప్రారంభించి పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి డిమాండు చేశారు. -
సొంత జిల్లా వచ్చేందుకూ భయమేనా?
[ 01-12-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారంటే ఆయనకు జిల్లా ప్రజలంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని.. -
ప్రగతి భవనం... అసాంఘిక కార్యకలాపాలకు నిలయం
[ 01-12-2023]
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయీ ప్రభుత్వ వాహనాలు. నగరంలోని ప్రగతి భవనంలోని ఏడు ప్రభుత్వ వాహనాలు తుప్పుపట్టిపోయాయి. -
చీనీ తోట... పశువులకు మేత
[ 01-12-2023]
తెగుళ్ల కారణంగా చీనీ చెట్లు ఎండిపోతుండటంతో అన్నదాతలు తోటలను పశువులకు వదిలేస్తున్నారు. -
భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ర్యాలీ
[ 01-12-2023]
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూహక్కు చట్టం-23తో ప్రజల ఆస్తులకు ఎటువంటి భద్రత ఉండదని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు గురువారం రాయచోటిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. -
రానున్న ఎన్నికల్లో మాదే విజయం
[ 01-12-2023]
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా, జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం రావడం తథ్యమని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
అధికార వైకాపాలో వర్గపోరు!
[ 01-12-2023]
అధికార వైకాపాలో వర్గపోరు బయటపడింది. మదనపల్లె పురాధ్యక్షురాలు మనూజ లక్ష్యంగా వైస్ఛైర్మర్ వర్గం అడుగడుగునా ఆమెను నిలువరించడానికి యత్నించడం, ఇరు వర్గాల వాగ్వాదాలతో ఆద్యంతం రసాబాసగా సాగింది. -
దళితులకు సహచట్టం కావాలా?
[ 01-12-2023]
సమాచారం హక్కు చట్టం కింద వివరాలు కోరడానికి రాజంపేట ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తే వైకాపా నాయకుడు, ఆకేపాడు సర్పంచి ఆకేపాటి మురళీరెడ్డి తమను ఇష్టమొచ్చినట్లు దూషించారని కడపకు చెందిన ఫిజియోథెరపీ వైద్యుడు పెంచలయ్య ఆరోపించారు. -
మదనపల్లె డివిజన్లో కుండపోత వర్షం
[ 01-12-2023]
మదనపల్లె డివిజన్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలికిరిలో అత్యధికంగా 43 మి.మీ.ల వర్షం కురవగా.. -
కుమారుడే హంతకుడు
[ 01-12-2023]
కన్నతండ్రిని హత్య చేసిన కుమారుడిని, అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు