logo

వైకాపా కార్యాలయంలోఎన్టీఆర్‌ వర్ధంతి

గుణదల వైకాపా కార్యాలయంలో మంగళవారం తెదేపా వ్యవసాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి

Published : 19 Jan 2022 03:31 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దేవినేని అవినాష్‌, పక్కన వైకాపా నాయకులు

గుణదల, న్యూస్‌టుడే: గుణదల వైకాపా కార్యాలయంలో మంగళవారం తెదేపా వ్యవసాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని