logo

చిత్రవార్తలు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా రంజిత్‌బాషా గురువారం నగరంలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 28 Jan 2022 02:08 IST

రంజిత్‌బాషా బాధ్యతల స్వీకరణ

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా రంజిత్‌బాషా గురువారం నగరంలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.


కొండపల్లి బొమ్మ... మాస్క్‌ పెట్టిందమ్మా

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఏనుగు బొమ్మ గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచిస్తూ మావటి, ప్రయాణికులకు ఇలా మాస్కును ధరింపజేశారు.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని