logo

Telangana Tourism: హైదరాబాద్‌ - పాపికొండలు బస్సు ప్రారంభం

హైదరాబాద్‌-భద్రాచలం-పాపికొండల పర్యాటక బస్సును రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా శుక్రవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు.

Published : 25 Dec 2021 09:14 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-భద్రాచలం-పాపికొండల పర్యాటక బస్సును రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా శుక్రవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. బేగంపేటలోని పర్యాటక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ జీఎం పురేందర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం ఇబ్రహీం, కార్మికసంఘం నాయకుడు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వీసు ప్రతి రోజూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని