logo

TSRTC: ఏప్రిల్‌ 1 నుంచి బస్సు పాస్‌ బాదుడు

చడీచప్పుడు లేకుండా బస్సు ఛార్జీలను పెంచిన టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌ 1 నుంచి పాస్‌ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసింది. విద్యార్థుల పట్ల మాత్రం కనికరం చూపింది.

Published : 26 Mar 2022 07:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: చడీచప్పుడు లేకుండా బస్సు ఛార్జీలను పెంచిన టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌ 1 నుంచి పాస్‌ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసింది. విద్యార్థుల పట్ల మాత్రం కనికరం చూపింది. మరో నెల రోజుల్లో విద్యాసంవత్సరం అయిపోతుంది కనుక వదిలేసిందా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారిని కూడా బాదేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని