కలకలం.. గాజు సీసాతో పొడిచేందుకు ఉపాధ్యాయులను వెంబడించిన విద్యార్థి
తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న
సేలం, న్యూస్టుడే: తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న పుంగవాడికి చెందిన విద్యార్థి తలకి రంగు వేసుకొని పాఠశాలకి వచ్చాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మందలించారు. విద్యార్థి అనుచితంగా మాట్లాడాడు. వెంటనే అతని తల్లిదండ్రులను పాఠశాలకి రప్పించి వారు విషయం చెప్పారు. ఆ విద్యార్థి శనివారం అకస్మాత్తుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను గాజు సీసాతో పొడిచేస్తాడని పేర్కొంటూ వెంబడించాడు. వారు ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో కోటీశ్వరులు
[ 27-03-2024]
అఫిడవిట్లలో భారీగా అస్తుల వెల్లడి లోక్సభ ఎన్నికల బరిలో హేమాహేమీలు తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు తమ నామినేషన్లను దాఖలు చేశారు. -
ఇనిమేల్ పాట విడుదల
[ 27-03-2024]
నటుడు కమల్హాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో రూపొందిన ఆల్బం పాట ‘ఇనిమేల్’. కమల్హాసన్ రాసిన ఈ పాట సన్నివేశాల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్, శృతిహాసన్ జంటగా నటించారు. పాటకు శృతిహాసన్ సంగీతం సమకూర్చారు. -
పసికందును చంపిన కసాయి తల్లి
[ 27-03-2024]
పసికందును బావిలో పడేసి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్హిల్స్ సమీప విజయనల్లూరు విజయాగార్డెన్కు చెందిన రమేష్ పెయింటర్. -
ఓటమెరుగని ఓపీఎస్
[ 27-03-2024]
మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎన్నికల్లో ఓటమి తెలియని ఓ పన్నీర్సెల్వం రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తుపై పోటీ చేస్తుండటం గమనార్హం. -
ఆకాశంలో భారీ శబ్దం
[ 27-03-2024]
తిరువారూర్లో మంగళవారం ఉదయం ఆకస్మికంగా పేలుడు శబ్దం వినపడటంతో ప్రజలు భయాందోళన చెందారు. -
అగ్నిగుండం తొక్కిన అన్నాడీఎంకే అభ్యర్థి
[ 27-03-2024]
కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. ఇతను సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. -
కాంగ్రెస్పై కమల్హాసన్ కినుక?
[ 27-03-2024]
కాంగ్రెస్ను మినహాయించి డీఎంకే కూటమి పార్టీల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసేలా కమల్హాసన్ షెడ్యూల్ రూపొందడం చర్చనీయాంశమైంది. -
సిలిండర్ ధర రూ.500కు తగ్గిస్తాం
[ 27-03-2024]
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే వంటగ్యాస్ ధరను రూ.500కు తగ్గిస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-
కాంగ్రెస్లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు