TRS Plenary: తెరాస ప్లీనరీ.. ఇవే 13 తీర్మానాలు
తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తు్న్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్: తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ కొనసాగనుంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత మొత్తం 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు, ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించనుండగా.. మిగిలిన మరికొందరు నేతలు వాటిని బలపర్చనున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర, దేశవ్యాప్తంగా దళితబంధు అమలుతో పాటు మరికొన్ని ముఖ్య అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం