కాంగ్రెస్తో కటీఫ్: ఇబ్రహీం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం చెప్పారు. విధానపరిషత్తులో ప్రతిపక్ష నాయకుడి పదవి బీకే హరిప్రసాద్కు ఇవ్వడంతో తానెంతో ఆనందించినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, బీకే హరిప్రసాద్ ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయని ఎద్దేవా చేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోసమే మాజీ ప్రధాని దేవేెగౌడను కాదని కాంగ్రెస్లోకి వచ్ఛా పరిషత్ అధ్యక్ష పదవి నాకెందుకు రాలేదో సిద్ధు వెల్లడించాలి’ అని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకే కాదు.. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానన్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, జనతాదళ్.. ఇలా ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నా ఎటు చేరాలో తేల్చుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిశాక కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు.. లేదా రాష్ట్రపతి పాలనకు దారి తీయవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం