logo

శిల్పాచౌదరి కస్టడీ పిటిషన్‌ వాయిదా

పెట్టుబడుల పేరిట రూ.కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కస్టడీ పిటిషన్‌ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇప్పటికే రెండు రోజులు విచారించిన పోలీసులు, మరో ఐదురోజుల

Published : 08 Dec 2021 03:06 IST

నార్సింగి: పెట్టుబడుల పేరిట రూ.కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కస్టడీ పిటిషన్‌ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇప్పటికే రెండు రోజులు విచారించిన పోలీసులు, మరో ఐదురోజుల కస్టడీ కోరుతూ ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని