నాలాల విస్తరణ పనులు చేపట్టండి
రాజధానిలో నాలాల విస్తరణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) కింద చేపట్టాల్సిన
సమీక్షలో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో నాలాల విస్తరణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) కింద చేపట్టాల్సిన పనులపై ఆయన మంగళవారం నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎస్ఎన్డీపీ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో వేర్వేరు అంశాలపై చర్చించారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు, వాటిని తొలగించే ప్రక్రియ, బాధితులకు ఎలా పరిహారం అందించాలి, ఇతరత్రా కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. టెండర్లు పూర్తయిన పనులను ప్రారంభించాలని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్