logo

ఇసుక లారీల స్వాధీనం

అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో పాత రాయల్టీ బిల్లులపై ఇసుక విక్రయిస్తున్నారన్న

Published : 19 Jan 2022 02:43 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో పాత రాయల్టీ బిల్లులపై ఇసుక విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పాత బిల్లుల పైనే ఇసుక రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో నాలుగు లారీలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని