logo

గ్రేటర్‌లో 1643 మందికి కరోనా

గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1643 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డిలో 286 మందికి, మేడ్చల్‌లో 421 మందికి సోకింది.

Published : 23 Jan 2022 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1643 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డిలో 286 మందికి, మేడ్చల్‌లో 421 మందికి సోకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు