logo

క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు ఆట వస్తువులు

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ఆట వస్తువులు, పుస్తకాలు పంపిణీ చేశారు. టీవీ యాంకర్‌ గాయత్రి భార్గవి ఆధ్వర్యంలో ఈ

Published : 27 Jan 2022 02:49 IST

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ఆట వస్తువులు, పుస్తకాలు పంపిణీ చేశారు. టీవీ యాంకర్‌ గాయత్రి భార్గవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మృదులా రావత్‌, అన్యా తల్రా భల్లా, దీప్తి తల్రా భల్లా, డాక్టర్‌ అనితా భల్లా, కల్నల్‌ విక్రమ్‌ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని