logo

వారసత్వ ప్రదేశాలపై తపాలా బుక్‌లెట్‌

వారసత్వ కట్టడాలు, ప్రదేశాలపై తపాలా శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను ఆ శాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్‌ బుధవారం విడుదల చేశారు.

Published : 27 Jan 2022 02:49 IST
పీవీఎస్‌ రెడ్డి, దేవరాజ్‌తో కలిసి బుక్‌లెట్‌ విడుదల చేస్తున్న రాజేంద్రకుమార్‌ (మధ్యలో)

అబిడ్స్‌, న్యూస్‌టుడే: వారసత్వ కట్టడాలు, ప్రదేశాలపై తపాలా శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను ఆ శాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్‌ బుధవారం విడుదల చేశారు. అబిడ్స్‌లోని డాక్‌ సదన్‌లో జరిగిన కార్యక్రమంలో తపాలా శాఖ హైదరాబాద్‌ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డా.పీవీఎస్‌ రెడ్డి, పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ కేఏ దేవరాజ్‌ పాల్గొన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాజేంద్రకుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని