logo

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Published : 28 Jan 2022 04:19 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని