logo

Crime News: కస్టడీలోకి డ్రగ్స్‌ కేసు ప్రధాన నిందితుడు టోనీ

మాదకద్రవ్యాల రవాణా కేసులో ప్రధాన నిండితుడు టోనీని పోలీసులు కస్టడీలోకి

Updated : 29 Jan 2022 13:55 IST

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల రవాణా కేసులో ప్రధాన నిండితుడు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ్‌ జైలు నుంచి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. ఇటీవల మత్తుపదార్థాల స్మగ్లింగ్‌లో నైజీరియాకు చెందిన టోనీని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ రవాణాకు సంబంధించి కస్టడీలో టోనీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకూ విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చిందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు