logo

రూ.కోట్లకు రాజ్యసభ స్థానాలు

రాజ్యసభకు నామినేట్‌ అయిన ముగ్గురు కూడా అందుకు డబ్బులు కుమ్మరించారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డా.కేఏ పాల్‌ ఆరోపించారు.

Published : 20 May 2022 02:49 IST

 

అమీర్‌పేట: రాజ్యసభకు నామినేట్‌ అయిన ముగ్గురు కూడా అందుకు డబ్బులు కుమ్మరించారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డా.కేఏ పాల్‌ ఆరోపించారు. గురువారం అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది అమరులయ్యారని, వారి కుటుంబాల నుంచి ఎవరూ రాజ్యసభకు పంపేందుకు కనపడలేదా? అంటూ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని