logo

కాచిగూడ-తిరుచిరాపల్లి రైలు నడపాలి

కాచిగూడ-తిరుచిరాపల్లి రైలు నడపాలని కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన భాజపా ఓబీసీ మోర్చా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు సి.వినోద్‌యాదవ్‌ కోరారు. ఈ రైలు వల్ల కాంచీపురం, చిదంబరం, కుంభకోణం, తంజావూరు,

Published : 24 May 2022 02:35 IST

రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు వినతిపత్రం ఇస్తున్న వినోద్‌యాదవ్‌, చంద్రశేఖర్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ-తిరుచిరాపల్లి రైలు నడపాలని కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన భాజపా ఓబీసీ మోర్చా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు సి.వినోద్‌యాదవ్‌ కోరారు. ఈ రైలు వల్ల కాంచీపురం, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, మేల్మరువత్తూరు దేవాలయాలను అనుసంధానం చేసే వీలు కలుగుతుందన్నారు. సోమవారం భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిట్టల చంద్రశేఖర్‌, ఐఆర్‌ఎఫ్‌సీఏ సీనియర్‌ సభ్యుడు జూటూరు తేజేందర్‌రెడ్డితో కలిసి ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని