logo

నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఎన్‌టీఆర్‌

నందమూరి తారక రామారావు నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన మహనీయుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి అన్నారు. నటనతో అశేష

Published : 29 May 2022 02:01 IST

నివాళులర్పిస్తున్న రమణాచారి, కళా జనార్దనమూర్తి తదితరులు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: నందమూరి తారక రామారావు నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన మహనీయుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి అన్నారు. నటనతో అశేష ప్రేక్షకాభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. శనివారం అఖిల భారత ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో ఎన్‌టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ప్రముఖులు విజయ్‌ కొసరాజు, పి.సాయిబాబా, బాలరాజుగౌడ్‌, కళాజనార్దనమూర్తి పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని