Amaravati Padayatra: భారీ వర్షం కారణంగా మహాపాదయాత్రకు నేడు విరామం

అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్న రైతులు ఇవాళ ‘మహాపాదయాత్ర’కు

Updated : 18 Nov 2021 14:36 IST

అమరావతి: అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్న రైతులు ఇవాళ ‘మహాపాదయాత్ర’కు విరామం ఇచ్చారు. భారీ వర్షం కారణంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. రేపు ఉదయం యథావిధిగా గుడ్లూరు నుంచి తిరిగి మహాపాదయాత్ర కొనసాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న మహాపాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలలో ముగియనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని