Telangana assembly elections: అతడు.. ఒక సైన్యం
భారాస, కాంగ్రెస్ల నుంచి అగ్రనాయకులు పోటీపడుతుండడంతో కామారెడ్డి నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. భారాస నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి పోటీలో నిలిచారు.
Updated : 21 Nov 2023 13:41 IST
వీలు చిక్కినప్పుడల్లా స్థానికంగా పర్యటన
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే

భారాస తరఫున సమన్వయ కమిటీ
సోదరుడు భుజాన వేసుకొని..
రమణారెడ్డితో కార్యకర్తలు
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. -
TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. -
బైక్పై 330కి.మీ. ప్రయాణించి అసెంబ్లీకి వచ్చిన కొత్త ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమలేశ్వర్ డొడియార్ అనే ఎమ్మెల్యే బైక్పై అసెంబ్లీకి వెళ్లారు. -
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. -
పాలకులం కాదు.. సేవకులం
‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్
తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్కుమార్ (59)ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది. -
మధ్యప్రదేశ్లో ముఖానికి నల్ల రంగుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే హల్చల్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 50 సీట్లు గెల్చుకున్నా.. తన ముఖానికి నలుపు రంగు పూసుకుంటానంటూ సవాలు విసిరిన కాంగ్రెస్ నేత ఫూల్సింగ్ బరైయా దాదాపుగా అన్నంత పనీ చేశారు! -
సీఎంల ఖరారులో జాప్యంపై భాజపాను ప్రశ్నించరేం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటివరకు ముఖ్యమంత్రులను ప్రకటించకపోవడంపై భాజపాను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ పార్టీ గురువారం నిలదీసింది. -
రిసార్టులో అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలు!
రాజస్థాన్లో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నవేళ అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలు ఓ రిసార్టులో బస చేయడం కలకలం సృష్టించింది. -
ఈ వారాంతంలో మూడు రాష్ట్రాల సీఎంల ఎన్నిక!
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కొత్త సీఎంల ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు భాజపా శుక్రవారం తమ పార్టీ తరఫున కేంద్ర పరిశీలకుల పేర్లను ఖరారు చేసే అవకాశాలున్నాయి. -
ఆ ఇద్దరు మంత్రులూ హెచ్సీయూ పూర్వ విద్యార్థులే
తమ పూర్వ విద్యార్థులు రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యులు కావడం పట్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యుల బృందం, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
Revanth Reddy: రేవంత్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు: సోదరి సుమతి
‘రేవంత్రెడ్డి ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఉన్నతస్థానానికి వెళ్తారని, ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నా’ అని ఆయన సోదరి సుమతి అన్నారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
అగ్రనేతలంతా సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి తరలి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
ఏఐసీసీ అగ్రనేతలకు సీఎం, మంత్రుల స్వాగతం, వీడ్కోలు
ఏఐసీసీ అగ్రనేతలకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి ఉదయం స్వాగతం, సాయంత్రం వీడ్కోలు పలికారు. -
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో కోటీశ్వరులు 205 మంది
మధ్యప్రదేశ్లో తాజాగా ఎన్నికైన 230 మంది ఎమ్మెల్యేల్లో కోటీశ్వరులు ఏకంగా 205 మంది ఉన్నారు. రూ.296 కోట్ల ఆస్తులతో రత్లాం శాసనసభ్యుడు చైతన్య కశ్యప్ (భాజపా) రాష్ట్రంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. -
BJP: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై ఇంకా వీడని సస్పెన్స్!
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా అక్కడ ప్రభుత్వాల ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేసింది. -
Revanth Reddy: పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి..
ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి గుడికి రేవంత్రెడ్డి (Revanth Reddy) వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. -
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. -
Telangana New Ministers: తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
Revanth Reddy: నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రేవంత్రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Royal Enfield: తుపాను బాధిత కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ సాయం
-
Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!
-
KCR: కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ పూర్తి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rashmika: గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది.. ‘యానిమల్’ సక్సెస్పై స్పందించిన రష్మిక
-
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్