IT Raids: మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాలతో పాటు బేగంపేటలోని వివేక్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. సోమాజిగూడలోని నివాసంలో 4 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. వివేక్ సంస్థల్లోకి రూ.8కోట్లు చేరాయనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మరోవైపు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Elections: పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు 51.89శాతం
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) కొనసాగుతోంది. -
Telangana Elections: గులాబీ కండువాతో ఓటు.. మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై కేసు
భారాస అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (Indrakaran Reddy)పై కేసు నమోదైంది. (Telangana Elections 2023) ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. -
Bhadradri kothagudem: డబ్బులు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించారు. -
Exit Poll Predictions: సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్.. సమయాన్ని సవరించిన ఈసీ
Exit Poll Predictions: నేటి సాయంత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. -
Telangana Elections: పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుమారు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు
భారాస అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Telangana Elections 2023) తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
Telangana Elections: అర్బన్ ఏరియాల్లో నెమ్మదిగా పోలింగ్: సీఈవో వికాస్రాజ్
కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ (Telangana Elections 2023) ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
TS Polling: 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
Hyderabad: ఆక్సిజన్ సిలిండర్తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. -
Telangana Elections: గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు (Telangana Elections 2023). భారాస (BRS) కండువాతో పోలింగ్ కేంద్రానికి ఆయన వచ్చారు. -
KTR: విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి: కేటీఆర్
తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. -
TS Polling: 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.52శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
Revanth Reddy: తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధికి కేసీఆర్ పన్నాగాలు: రేవంత్
తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని ఎన్నికల్లో (Telangana Elections 2023) లబ్ధికి సీఎం కేసీఆర్ (KCR) పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. -
TS Polling: ఖానాపుర్లో ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్లో ఘర్షణ చేటు చేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా.. రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగారు. -
Telangana Elections: ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. (Telangana Elections 2023) ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలిపింది. -
Polling stations: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు.. ఓటు వేయకుండానే వెనక్కి..
సెల్ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోరని తెలియక చాలా చోట్ల ఓటర్లు మొబైల్స్ తీసుకెళ్తున్నారు. -
Telangana Elections: ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. (Telangana Elections 2023) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
TS polling: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. -
ఎన్నికల అధికారులు ఎప్పుడు ఏం చేయాలి?
శాసనసభ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎన్నికల సంఘం విధి విధానాలు రూపొందించింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ఎన్నికల అధికారుల పాత్ర కీలకం. పోలింగ్ విధానంలో పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే వారికి మూడు విడతల్లో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా