Dehydration: నీరు ఎప్పుడు తాగాలి?
శరీరానికి తగినంత నీరు అవసరమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని అంటున్నారు. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్కు గురవ్వడం, శరీర అవయవాల పని తీరు మందగించడం తదితర..
ఇంటర్నెట్డెస్క్: శరీరానికి తగినంత నీరు అవసరమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలంటున్నారు. కానీ, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. అయితే, నీరు ఎప్పుడు తాగాలి? మన శరీరానికి నీరు అవసరమని తెలుసుకోవడం ఎలా? చాలామంది మనసులో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
ఇలాంటి సందేహాలను చాలా సులభంగా నివృత్తి చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే.. అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క. అలాకాకుండా ముడతలు పడుతూ, వెంటనే పూర్వస్థితికి రాకపోతే శరీరం డీ హైడ్రేషన్కు గురైనట్లు అర్థం చేసుకోని. కనీసం గ్లాసు నీటిని తాగాలి. డీహైడ్రేషన్కు గురైతే వీలైనంత వరకు నీడలో ఉండేలా జాగ్రత్తపడాలి.
ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి
డీహైడ్రేషన్కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. మైకం ఆవహిస్తుంది. కండరాలు నొప్పిస్తాయి. తలనొప్పి మొదలవుతుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడంలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య తలెత్తుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
రాజధాని అమరావతి (Amaravati)నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. -
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్