పచ్చగడ్డి మరకలున్నా ఫ్యాషనే మరి!
వేసుకునే దుస్తులకు చిన్న మరక అంటితేనే అది పోయే వరకు ఉతుకుతాం. మరక పోలేదంటే ఆ దుస్తులను మూలకు పడేస్తాం. అలాంటిది ప్రముఖ వస్త్ర సంస్థ గుచ్చి(gucci స్పెల్లింగ్ చెక్ చేయగలరు) మరకలు అంటినట్టుగా ఉండే జీన్స్లను విక్రయిస్తుంటే
(ఫొటో: గుచ్చి వెబ్సైట్)
ఇంటర్నెట్ డెస్క్: వేసుకునే దుస్తులకు చిన్న మరక అంటితేనే అది పోయే వరకు ఉతుకుతాం. మరక పోలేదంటే ఆ దుస్తులను మూలకు పడేస్తాం. అలాంటిది ప్రముఖ వస్త్ర సంస్థ గుచ్చి(gucci) మరకలు అంటినట్టుగా ఉండే జీన్స్లను విక్రయిస్తుంటే ఫ్యాషన్ ప్రియులు ఎగబడి కొనేస్తున్నారు.
కాలంతో పాటు వేసుకునే దుస్తుల ఫ్యాషన్ మారిపోతూ ఉంది. నిత్యం రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుచ్చి సంస్థ రాబోయే శీతాకాలం స్పెషల్ అంటూ పచ్చగడ్డి మరకల జీన్సులను తీసుకొచ్చింది. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్తో రూపొందించిన ఈ జీన్స్ల మోకాళ్ల వద్ద పచ్చగడ్డి రాసుకుపోతే అంటుకునే మరకల్లాంటివి డిజైన్ చేశారు. వాటిని చూస్తే నిజమైన మరకల్లానే కనిపిస్తాయి. ట్రెండీ ఫ్యాషన్ దుస్తుల అమ్మే బ్రాండెడ్ సంస్థ కాబట్టి అందులో అమ్మే ఏ దుస్తులకైనా ఖరీదు ఎక్కువే ఉంటుంది. అయితే ఈ మరకలంటినట్లుగా ఉండే జీన్స్ ధర 770 డాలర్లు(దాదాపు రూ.57వేలు) ఉండటం అందరిని విస్మయపరుస్తుంది. వెర్రి ఫ్యాషన్ అంటే ఇదే కాబోలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్