పోలీసు ఉద్యోగాలకు 15 మంది ట్రాన్స్‌జెండర్లు

ఛత్తీస్‌గఢ్‌లో ట్రాన్స్‌జెండర్లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది....

Published : 02 Mar 2021 23:14 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ట్రాన్స్‌జెండర్లు పోలీసు యూనిఫాం ధరించనున్నారు. 15 మంది ట్రాన్స్‌జెండర్లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. కాగా ఇందులో 15 మంది ట్రాన్స్‌జెండర్లు ఉద్యోగాలు సాధించారు. తాము కూడా అందరితో సమానమని నిరూపించుకున్నామంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని